రాష్ట్రానికి పాలసీ కోసమే ‘విజన్’ డాక్యుమెంట్

– అధికారులు సమన్వయంతో పనిచేయాలి – కార్యదర్శుల పనితీరుపై ప్రతినెలా సీఎస్ సమీక్షలు – ప్రతినెలా చీఫ్ సెక్రటరీకి నివేదికలు ఇవ్వాలి – సచివాలయ ముఖ్య విభాగాల కార్యదర్ళుల సమావేశలో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది.. ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం.. కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం…
