ఇంధన వినియోగదారులకు షాక్

-పెట్రో, డీజిల్ ధరలు పెంచి నయారా న్యూదిల్లీ, మార్చి 26 : పైవేటురంగ చమురు సంస్థ నయారా ఇంధన వినియోగదారులకు షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసింది. లీటరు పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.3 చొప్ప్పున పెంచింది. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్ ఆధారంగా ఈ పెంపు వర్తిస్తుంది.…
