నదుల అనుసంధానం! ఏనుగు ఏడుగురు గుడ్డి వాళ్ళు!!

“ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి మరో బాంబు పేల్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టియంసిలు దిండికి 30 టియంసిలు మొత్తం 120 టియంసిలకు ఎన్వోసి ఇచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ తో చర్చలు జరుగుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రతిపాదనపై ఆంధ్ర ప్రదేశ్ ఉలక పలక లేదు. వాస్తవంలో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లే . కృష్ణ…
