19, 20 తేదీల్లో దిల్లీలో జాతీయ చింతన్ శిబిరం

– రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం – ప్రధాన రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై చర్చ – ఫెడరలిజం భావం పెంపొందిస్తుందన్న కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో ఈనెల 19,20 తేదీల్లో దిల్లీలో నిర్వహించనున్న జాతీయ చింతన్ శిబిరం-2025కు…
