Tag Narsapur Praja Aashirwada Sabha

కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు చెప్పేటోల్లు..

ప్రజలను అరిగోస పెట్టి కరువుల పాలు .. కష్టాలపాలు చేసింది వారే ధరణిని కాంగ్రెస్‌ ‌పార్టీ తీసేస్తా అంటున్నది.. తీసేస్తే మళ్లా దలారుల రాజ్యమే.. సునీత లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి నర్సాపూర్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌  నర్సాపూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16: ఎన్నికలు రాగేనే ఆగమాగం కాకుండా మంచీ చెడ్డా ఆలోచించి…