‘నారీశక్తి వందన్’ చరిత్రాత్మక నిర్ణయం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – శిల్పా పార్క్ అపార్టుమెంట్స్ వాసులతో ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: మహిళా సాధికారత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన నారీశక్తి వందన్ అధినియం ఒక చరిత్రాత్మక నిర్ణయమని, దీని ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయని బీజేపీ…
