మహిళలకు న్యాయం చేసేందుకే ‘నారీ న్యాయ్’

– రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద – అధిక శాతం ఫిర్యాదులు గృహ హింసపైనే.. హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: మహిళా కమిషన్ ఎల్లప్పుడూ మహిళకు అండగా నిలుస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన నారీ…
