స్వామివారిని దర్శించుకున్న నారాయణ తీర్థ స్వామి

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 14: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని బుధవారం గంగోత్రి కాళికా పీఠం శ్రీ శ్రీ నారాయణ తీర్థ స్వామి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట స్వామీజీ పరివారం స్వామీజీ…
