లండన్లో నరసింహస్వామి కల్యాణం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: శ్రీ స్వామివారి కల్యాణోత్సవములో భాగంగా శనివారం లండన్ నగరంలో మిల్టన్ కేన్స్ ప్రాంతంలో శ్రీ స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు మేయర్ జేమ్స్ ల్యాంక్ హిస్టరీ. కౌన్సిలర్ పిందర్.చౌహన్ వీరితోపాటు పుర ప్రముఖులు అనేకమంది శ్రీ స్వామివారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో…
