Tag nalla narasimhudu

అవిశ్రాంత కార్మిక ఉద్యోగ హక్కుల శ్రామికుడు

‘‘1969 ‌లో విశ్వవిద్యాలయ విద్యార్థులు కొనసాగించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక మద్దతును కొండపల్లి,శివసాగర్‌ ‌ల నాయకత్వంలో పీపుల్స్ ‌వార్‌ అం‌దించింది. అప్పటికే వ్యవసాయ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ దామోదర్‌ 1969 ‌తెలంగాణ ఉద్యమాని దావానంలా వరంగల్‌ ‌ప్రాంతంలో విస్తరింప చేసాడు. వరంగల్‌ ‌పోస్ట్ ఆఫీసు లో ఉద్యమ అణచివేతకి వ్యతిరేఖంగా వేలాదిమందిని సమీకరించి…