నల్గొండ ఎప్పటికీ కాంగ్రెస్ అడ్డానే

కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలం: మంత్రి కోమటి రెడ్డి నల్లగొండ, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 23:బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలయ్యిందని..అది మునిగిపోయే నావ అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన..నల్గొండ జిల్లాలో ఓ నాయకుడు ఉన్నాడు.. ఎప్పుడూ గెలిచిన రెండు వేల లోపు మెజార్టీనే ఇక…
