Tag nalgonda

మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం 

నల్గొండ జిల్లా, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారు  పరిధిలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం (నవంబర్ 11, 2025) వేకువజామున 1:45 గంటల సమయంలో ఒక ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరుకు హైదరాబాద్ నుండి ప్రయాణిస్తున్న ఈ బస్సులో ఉన్న 29 మంది ప్రయాణికులు సురక్షితంగా తప్పించుకున్నారు. ఇంజిన్…

2023 ‌డిసెంబర్‌ ‌నాటికి యాదాద్రి పవర్‌ ‌ప్లాంట్‌

‌గ్రీన్‌ ‌ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు పనుల కొనసాగింపు ఏరియల్‌ ‌సర్వే ద్వారా పనుల పురోగతి పరిశీలన త్వరగా పనులు పూర్తి చేయాలన్న సిఎం కెసిఆర్‌ :‌తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ ‌పవర్‌ ‌ప్రాజెక్ట్ ‌లాంటివి యావత్‌ ‌దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి…