మహా పూజతో నాగోబా జాతర ప్రారంభం

– వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీలు – ఎంపీ నగేశ్ పూజలు ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయ రీతిలో సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య మెస్రం వంశీయులు నాగోబాను గంగా జలంతో అభిషేకిస్తూ…
