ఐక్యతతో పార్టీ గెలుపునకు కృషిచేయాలి

– త్రిస్సూర్ జిల్లాల్లో మంత్రి శ్రీధర్బాబు సుడిగాలి ప్రచారం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: శాసనసభ ఎన్నికలు జరుగుతున్న కేరళంలోని త్రిస్సూర్ జిల్లాలో సోమవారం తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. త్రిస్సూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జోసెఫ్ తాజెట్తో కలిసి ఆయన రెండు రోజులుగా ఒల్లూర్,…
