అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలి

– టి-ఫైబర్ పనులను గడువులోగా పూర్తి చేయాలి – అధికారులకు సీఎస్ సంజయ్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3: రాష్ట్రంలో మీ-సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ప్రపంచ బ్యాంకు…
