మా ప్రభుత్వంలో హిందూ, ముస్లిం ఒక్కటే

– ఎలాంటి తారతమ్యం చూపించం – అజార్ను మంత్రిని చేస్తే కిషన్రెడ్డికి నొప్పి ఎందుకు? – పదేళ్లలో అభివృద్ధి పట్టని బీఆర్ఎస్ ఇపుడు ఓట్లడగమేంటి? – షేక్పేట డివిజన్ పారామౌంట్ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: రెహమత్ నగర్లో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. తాను…
