కుట్రపూరిత చర్యలతోనే ఎంజిబిఎస్ మునక

– వరద ప్రమాదం ఉన్నా వొదలని జంటజలాశయాల నీరు – పరివాహక ప్రజలను భయానికి గురిచేసేందుకు గేట్లు ఎత్తివేత – మీడియా సమావేశంలో కెటిఆర్ విమర్శలు హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 27: సీఎం రేవంత్రెడ్డి పథకం ప్రకారమే ఎంజీబీఎస్ను ముంచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు కోసమే సీఎం కిరాతకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లో ఆయన…
