అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ

-స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ - రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు: మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్ 17:ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువునా ఖూనీ చేసిందని విమర్శించారు. దేశ…
