Tag munugodu voters

లౌక్యంగా మూడు పార్టీలను హెచ్చరించిన మునుగోడు వోటర్లు

‘‘‌రాష్ట్రంలోనైతే మునుగోడు పేరు ప్రజల ఎరుకలో శాశ్వతం నిలిచిపోతది. అయితే ఇంత జరిగినా ఇక్కడి వోటర్లు లౌక్యం ప్రదర్శించి అన్ని పార్టీలకు ఒక విధంగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. టిఆర్‌ఎస్‌ను గెలిపించినా కేవలం పది వేల మెజారిటీనిచ్చి గెలుపు మీ ఒక్కరి ద్వారా లభించ లేదు. కమ్యూనిస్టులు సహకరిస్తేనే సాధ్యమయింది. కనుక భవిష్యత్తులో దాన్ని బట్టి…