మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరిట ఘరానా మోసం

-క్యూనెట్ సంస్థ వ్యవహారాలపై సీపీ సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: క్యూనెట్ సంస్థ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట ఘరానా మోసం చేస్తోందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మోసాలు చేస్తున్న క్యూనెట్ సంస్థపై దాడులు చేసి 32 మంది నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.…
