ములాయంసింగ్ యాదవ్కు సతీవియోగం
అనారోగ్యంలో కన్నుమూసిన సాధనా గుప్తా లక్నో, జూలై 9 : సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధనా గుప్తా శనివారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్లో మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తుండగా ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. సాధన మరణ వార్తపై…
