MP flats: ఎంపీలకు కొత్త నివాస సముదాయం

-ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూదిల్లీ, ఆగస్ట్ 11: దిల్లీలో నూతనంగా నిర్మించిన ఎంపీల నివాస సముదాయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి ఎంపీల ఫ్లాట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ఎంపీల కొత్త నివాసాల్లో ఎటువంటి సమస్యలు ఎదుర్కోరని, పనిపై ఎక్కువ దృష్టి పెడతారని చెప్పారు. అద్దె…
