ఆఫ్రికా పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

– రాష్ట్రపతితో వెళ్లనున్న డీకే అరుణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 8: ఆఫ్రికా పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తోపాటు మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ వెళ్తున్నారు. భారత ప్రతినిధి బృందంలో సభ్యురాలిగా ఆమె ఈ పర్యటనకు ఎంపికయ్యారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే ఈ కీలక పర్యటన ద్వారా ఇరు…
