Tag MP arvindh

తెలంగాణాలో ఫసల్‌ ‌బీమా అమలు సరిగ్గా లేదు

పంట నష్టపోయిన పసుపు రైతులకు ప్రతిపాదనలు రాష్ట్రం పంపితే పరిశీలిస్తాం రాష్ట్ర నేతలతో భేటీలో కేంద్ర మంత్రి పియూష్‌ ‌గోయల్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని బండి సంజయ్‌ ‌ఫైర్‌ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 21 : ఫసల్‌ ‌బీమా అమలు పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్రమంత్రి పీయూష్‌…

తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు..

కేటీఆర్ ప్రగతి భవన్ రోడ్లెందుకు మూసివేశారు…?: ఎంపీ అర్వింద్ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,మార్చి 17: హైకోర్టు ఆదేశించినా బిజేపి ఎమ్మెల్యేలను అసెంబ్లీలో రానివ్వలేదని, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూని అయిందని ఎంపి ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈటెల రాజేందర్ గెలుపును కేసిఆర్ జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. వెయ్యి కోట్ల నల్లధనం, నాలుగు వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చినా హుజురాబాద్…