Tag #Moulana Abul Kalam Azad #Birth anniversary #CM Revanth

విద్యా రంగానికి మౌలానా ఆజాద్‌ సేవలు ఎన‌లేనివి

CM Revanth Reddy

– ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: స్వతంత్ర భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా పని చేసి దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కే దక్కుతుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కొనియాడారు. ఆజాద్‌ జయంతి (జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం)…