పిల్లలను బావిలోకి తోసి తల్లి ఆత్మహత్య

రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 17: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. శంకర్పల్లి మండలం కొత్తపల్లిలో ఇద్దరు పిల్లలను బావిలో తోసి, తల్లి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా తాండూర్కు చెందిన వసంత (35), సుధాకర్ దంపతులు కొత్తపల్లికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు (15), కొడుకు (10) ఉన్నారు.…
