Tag #Mother #commits suicide #after killing two children #Kukatpalli

కూకట్‌పల్లిలో దారుణం

– ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి31: కూకట్‌పల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కైతలాపూర్‌ ‌రాఘవేంద్ర కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపేసింది. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా…