గోదావరిలోకి దూకి తల్లీబిడ్డల ఆత్మహత్యాయత్నం

– కాపాడిన స్థానిక యువకులు, డిడిఆర్ఎఫ్ బృందం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : కుటుంబ కలహాలతో భద్రాచలం బ్రిడ్జిపై నుండి శనివారం తల్లి కుమారుడు దూకిన సంఘటన చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు హటాహుటిన బ్రిడ్జి కిందకు వెళ్లి తల్లీకొడుకులను.కాపాడి సురక్షితంగా పైకి తీసుకువచ్చారు. పాల్వంచ మంచికంటి నగర్ కు చెందిన స్వరూప అనే మహిళ…
