రైలు కిందపడి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య

-హైదరాబాద్ లో విషాదం – చర్లపల్లి–ఘట్కేసర్ మధ్య మృతదేహాల గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31 : హై దరాబాద్ లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చర్లపల్లి– ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం తెల్లవారుజామున సుమారు…
