Tag #More time #needed #for explanation #Kadiyam Srihari

వివ‌ర‌ణ‌కు మరింత స‌మ‌యం కావాలి

– స్పీక‌ర్‌ను క‌లిసిన ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,నవంబర్‌ 21:ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ను కలిశారు. ఈ నెల 23 లోపు పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని స్పీకర్‌ ‌నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన కలిశారు. పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులకు సమాధానాలు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, ‌కడియం శ్రీహరిలకు…