సామాన్యులపై మరింత జిఎస్టీ భారం
ఇక తినుబండారాలపైనా వడ్డింపు 5 శాతం లోపు స్లాబ్కు జిఎస్టి కౌన్సిల్ ఓకే న్యూ దిల్లీ, జూన్ 29 : ఓవైపు జిఎస్టీ తగ్గించాలన్న డిమాండ్ వొస్తున్నా కేంద్రం తగ్గించక పోగా సామాన్యులపై మరింత భారం మోపేందుకు సిద్ధమైంది. భారాల మోత సామాన్యలుకు గుదిబండగా మారుతున్నా మోడీ ప్రభుత్వంలో మార్పు రావడం లేదు. ఇక ప్యాకింగ్…
