అమానుషత్వం: యం.ఎస్. ఆచార్య హెచ్చరికలు – నేటి భారతదేశానికి ఒక అద్దం

“ఆచార్యగారు ఒక గొప్ప చారిత్రక సత్యాన్ని గుర్తు చేశారు. వేల సంవత్సరాలుగా అనేక దాడులు, అంతర్గత ఘర్షణలు, విదేశీ ఆక్రమణలు ఎదురైనా భారతదేశం నిలిచింది. దానికి కారణం కేవలం రాజకీయ శక్తి కాదు. వైవిధ్యాన్ని అంగీకరించే నాగరికతా సంప్రదాయం. భిన్నత్వంలో ఏకత్వం అనే భావన కేవలం నినాదం కాదు. అది భారతీయ సమాజం మనుగడకు మూలాధారం.రాజ్యాంగం కూడా అదే…
