అండమాన్ను తాకిన రుతుపవనాలు
జూన్ 1న కేరళలో ప్రవేశిస్తాయన్న ఐఎండి న్యూ దిల్లీ, మే 27 : ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు శుభవార్త అందింది. రుతుపవనాలు ఎప్పుడు వొస్తాయా అని ఎదురు చూస్తున్న ప్రజలకు త్వరలోనే ఇవి భారతదేశంలోకి ప్రవేశం ఇస్తాయని, అండమాన్, నికోబార్ దీవులను తాకాయని ఐఎమ్డి వెల్లడించింది. జూన్ 1వ తేదీన కేరళలో ప్రవేశించే రుతుపవనాలు ఈసారి…
