వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పరిశీలన

– రాష్ట్ర ఎన్నికల అధికారి కుముదిని, సీఎస్, డీజీపీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17 : రాష్ట్రంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని, రాష్ట్ర ప్రభుత్వ పధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిలు ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ద్వారాపరిశీలించారు. ఈ సందర్భంగా…
