Tag #Moists #Martyrs week

28 నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు

భద్రాచలం, ప్రజాతంత్ర, జులై 15 : ఈనెల 28 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించుకోవాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. ఒక్క ఏడాదిలో 357మంది నక్సలైట్లు భద్రతాదళాల చేతిలో హత్యకు గురయ్యారని, వారిలో 136మంది మహిళలు, నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 15మంది రాష్ట్ర…