డ్రగ్స్ కేసులో ‘సిట్’ దూకుడు
– అభిషేక్ సింగ్ను అదుపులోకి తీసుకున్న అధికారులు రంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 21: సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ‘సిట్’ దూకుడు పెంచింది. ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. డ్రగ్ పెడ్లర్, సాప్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ను ‘సిట్ ‘ అదుపులోకి తీసుకుంది. నిందితుల్లో ఒక్కరైన కౌశిక్ రవి ఇచ్చిన సమాచారంతో…
