వోటు చోరీతోనే ప్రధాని అయిన మోదీ

– గ్రామాల్లో సంతకాల సేకరణ – టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్27: వోటు చోరీతోనే మూడోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అదే వోటు చోరీతో మూడోసారి కూడా ప్రధాని కాగలిగారని, వోటుచోరీ జరిగిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. వోటు చోరీని ఏఐసీసీ అగ్రనేత…
