Tag #Modi focus on Telangana #after state elections #MP Lakshman

ఎన్నికల తరవాత తెలంగాణపై ఫోకస్‌

– మోదీ ఏం ఆలోచిస్తారో ఎవరికీ తెలియదు – నితిన్‌ ‌నబీని అధ్యక్షుడిని చేస్తారని ఊహించలేదు – మీడియాతో బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ‌సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణపై ఫోకస్‌ ‌చేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ ‌స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో…