Tag #Modi #discuss #NDA leaders

పార్లమెంట్‌లో వ్యూహంపై మోదీ చర్చలు

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై21:  పార్లమెంటు సమావేశాల్లో తొలిరోజు గందరగోళ పరిస్థితి నెలకొంది. పహల్గాం దాడి, ఆపరేషన్‌ ‌సింధూర్‌, అహ్మదాబాద్‌ ‌విమాన ప్రమాదాలపై మోడీ స్పందించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన పార్లమెంట్‌ ‌హౌస్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జెపి నడ్డా, ఆర్థికమంత్రి నిర్మలా…