ఎంఎంటీఎస్.. సమయ పాలన పాటించాలి

– స్వీయ ఆదాయ వనరులు పెంచుకోవాలి – స్టేషన్లకు మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలి – ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలÅ£నుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్లో ఏటికేడు ప్రయాణికుల తగ్గుముఖంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.…
