ఎమ్మెల్సీ పదవిని బాధ్యతగా భావిస్తా

ప్రజా సమస్యలను చట్టసభల్లో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తా త్యాగరాయ గానసభలో జరిగిన ఆత్మీయ పౌర సన్మాన సభ,లో ప్రొ.కోదండరామ్ హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్04: ఎమ్మెల్సీ పదవిని బాధ్యతగా భావి స్తానని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను చట్టసభల్లో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని…