గోద్రెజ్ అగ్రోవెట్ విస్తరణకు పూర్తి సహకారం

కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి09: గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందంరాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో భేటీ అయింది.మంగళవారం సెక్రెటేరియట్లో గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సింగ్ యాదవ్ తో పాటు కంపెనీ ప్రతినిధులు రాష్ట్రముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. తెలంగాణలో ఇప్పటికే ఈ కంపెనీ పలు…