విడివిడిగా ఎమ్మెల్సీ ఎన్నికలు

రెండు సీట్లూ కాంగ్రెస్కు దక్కేఛాన్స్ ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టులకు పోటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి8: ఎమ్మెల్సీ సీట్లతో పాటు, నామినేటెట్ పోస్టుల కోసం అధికార కాంగ్రెస్లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామంటూ సిఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో పలువురు నేతలు గాంధీభవన్కు క్యూ కడుతున్నారు. తమ పేర్లను రికమండ్ చేయాలంటే…
