గవర్నర్ ఫైల్ తొక్కిపెట్టడం కుదరదు

హైకోర్టులో ఎమ్మెల్సీ అభ్యర్థుల పిటిషన్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి5: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేస్తూ.. గవర్నర్కు రెకమెండ్ చేయగా దానిని గవర్నర్ తమిళసై పక్కన పెట్టారు. ఇందులో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ.. ఆ అభ్యర్ధనను గవర్నర్కు పంపారని, కానీ…
