బిజెపి ఆదేశిస్తే కెసిఆర్పై పోటీ ఎంఎల్ఏ ఈటల వెల్లడి

జడ్చర్ల, ప్రజాతంత్ర, జూలై 25 : బీజేపీ అధిష్టానం ఆదేశాలతో సీఎం కేసీఆర్పై పోటీ చేస్తామని ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం దేవరకద్ర నియోజకవర్గంలో ‘ప్రజా ఘోస- బీజేపీ భరోసా’ కార్యక్రమానికి వెళ్తూ.. జడ్చర్లలో ఈటల వి•డియాతో మాట్లాడుతూ.. అనేక మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్లో ఉన్నారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ను…
