ప్రశాంత వాతావరణంలో బోనాలు

– 13న సీఎం రేంవత్ రెడ్డి ప్రత్యేక పూజలు – ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే తలసాని హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 11: ఉజ్జయిని మహంకాళి బోనాలకు వొచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మహంకాళి ఆలయ పరిసరాల్లో వివిధ శాఖల…
