యాజమాన్యం నిర్లక్ష్యమే ఘటనకు కారణం

యాజమాన్యం నిర్లక్ష్యమే ఘటనకు కారణం – సిగాచీ’ మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, ఉద్యోగం కల్పించాలి – ప్రతి పరిశ్రమను నిరంతరం తనిఖీ చేయాలి – పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు, ప్రజాతంత్ర, జూన్ 30: యాజమాన్యం నిర్లక్ష్యం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల తూతూమంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే సిగాచి పరిశ్రమలో…
