తిరుపతిలో జోరువానతో నీటమునిగిన పలు ప్రాంతాలు
నీటిలోనే బాధితులకు ఎమ్మెల్యే భూమన పరామర్శ తిరుపతి, డిసెంబర్ 10 : తిరుపతిలో జోరువాన కారణంగా పలు కాలనీలునీటమునిగాయి. లక్ష్మీపురం సర్కిల్, రామానుజ సర్కిల్, జైభీం నగర్ కాలనీలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పర్యటించారు. మోకాళ్ళ లోతు వర్షం నీటిలో మునిగివున్నాను ఇళ్లలో బాధితులను పరామర్శించారు. 12వ…
