Tag #mission karmayogi #useful to employees #CS Ramakrishna

‘మిషన్‌ కర్మయోగి’ శిక్షణకు కార్యాచరణ

అధికారులకు సీఎస్‌ ఆదేశం హైదరాబాద్‌, జూలై 1 : తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్యం దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు విభాగాల వారీగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘మిషన్‌ కర్మయోగి’ అధికారుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర…