మిషన్ భగీరథతో రూ.42వేల కోట్లు వృధా

– ఒక్క ఇంటికీ నీరు ఇచ్చిన దాఖలాలు లేవు – రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కెసిఆర్ ప్రభుత్వం – మంత్రి వివేక వెంకటస్వామి విమర్శలు మంచిర్యాల,ప్రజాతంత్ర,సెప్టెంబర్23: గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం అట్టర్ ఫ్లాప్ అని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. రూ.42 వేల కోట్లతో పథకం తీసుకొచ్చి ఒక్క ఇంటికీ…
